ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాకప్‌డెత్‌పై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ

ABN, First Publish Date - 2020-10-03T11:27:50+05:30

విజయవాడ కృష్ణలంక పోలీసుల విచారణలో ఉన్న అజయ్‌ అనుమానాస్పద మృతి ఘటనపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని నియమించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ కృష్ణలంక పోలీసుల విచారణలో ఉన్న అజయ్‌ అనుమానాస్పద మృతి ఘటనపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని నియమించింది. ఈ కమిటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు, మాజీ మంత్రి కె.ఎస్‌.జవహర్‌, పామర్రు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, టీడీపీ జిల్లా ఎస్సీ సెల్‌ ప్రెసిడెంట్‌ వాసం మునియ్య, మాజీ కార్పొరేటర్‌ దోమకొండ జ్యోతిని సభ్యులుగా నియమించింది. కమిటీ సభ్యులు వాస్తవాలు తెలుసుకుని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు నివేదిక అందజేస్తారు.

Updated Date - 2020-10-03T11:27:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising