ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అజయ్‌ మృతదేహానికి పోస్టుమార్టం

ABN, First Publish Date - 2020-10-03T11:26:57+05:30

ఎస్‌ఈబీ పోలీస్‌స్టేషన్‌లో ప్రాణాలు కోల్పోయిన డి.అజయ్‌ మృతదేహానికి రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రభుత్వాసుపత్రి మార్చురీలో శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఈబీ పోలీస్‌స్టేషన్‌లో ప్రాణాలు కోల్పోయిన డి.అజయ్‌ మృతదేహానికి రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రభుత్వాసుపత్రి మార్చురీలో శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. దళిత సంఘాల నాయకులు కూడా మార్చురీ వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వం నుంచి అజయ్‌ కుటుంబానికి సాయం అందించేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాంగ్రెస్‌ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు, రాజీవ్‌ రతన్‌ తదితర నాయకులు ఆస్పత్రి వద్ద అజయ్‌ తల్లిని పరామర్శించి ఓదార్చారు.

Updated Date - 2020-10-03T11:26:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising