ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామానుజయ సేవలు అజరామరం

ABN, First Publish Date - 2020-09-28T11:00:30+05:30

కాపు విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు కాపు కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దివంగత చలమలశెట్టి రామానుజయ చేసిన సేవలు మరువలేమని మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ గోపు సత్యనారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌, సెప్టెంబరు 27 : కాపు విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు కాపు కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దివంగత చలమలశెట్టి రామానుజయ చేసిన సేవలు మరువలేమని మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ గోపు సత్యనారాయణ అన్నారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ఆదివారం రామానుజయ సంతాప సభ జరిగింది.


ఈ సభలో గోపు సత్యనారాయణ, మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ పంచపర్వాల కాశీవిశ్వనాథం, మాజీ కౌన్సిలర్‌ కొట్టె వెంకట్రావు, టీడీపీ జిల్లా కార్యదర్శి పీవీ ఫణికుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇలియాస్‌ పాషా, టీడీ పీ రూరల్‌ మండల పార్టీ అధ్యక్షుడు కుంచే నాని, లంకే హరికృష్ణ తదితరులు రామానుజయ సేవలపై ప్రసంగించారు. 

Updated Date - 2020-09-28T11:00:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising