ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నడకదారి కోసం రెండు కుటుంబాల ఘర్షణ

ABN, First Publish Date - 2020-09-26T09:20:56+05:30

నడకదారి కోసం సోదరుల కుటుం బాల మధ్య ఏర్పడిన వివాదం ఒకరి హత్యకు దారితీసింది. యార్లగడ్డలో శుక్రవారం రాత్రి జరిగిన ఘర్షణలో పల్లెకొండ వెంకటేశ్వరరావు (35) దారుణహత్యకు గురయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకరి దారుణ హత్య

చల్లపల్లి, సెప్టెంబరు 25 : నడకదారి కోసం సోదరుల కుటుం బాల మధ్య ఏర్పడిన వివాదం ఒకరి హత్యకు దారితీసింది.  యార్లగడ్డలో శుక్రవారం రాత్రి జరిగిన ఘర్షణలో  పల్లెకొండ వెంకటేశ్వరరావు (35) దారుణహత్యకు గురయ్యాడు. పల్లికొండ వెంకటేశ్వరరావు, బాబాయి పల్లికొండ జ్ఞానానందం కుటుంబానికి నడకదారి విషయమై వివాదం ఉంది. 


శుక్రవారం  వెంకటేశ్వరరావుపై బాబాయి జ్ఞానానందం అతని కుమారులు అశ్వినీకుమార్‌, నాగరాజు, పిన్ని దమయంతి దాడికి పాల్పడ్డారు. గుడ్డలతో ఊపిరి ఆడకుండా చేయటంతోపాటు కర్రలతో కొట్టడం, కత్తితో దాడిచేయటంతో వెంకటేశ్వరరావు చనిపోయాడు. 


వెంకటేశ్వరరావు తల్లి నందివర్ధన, మరో కుటుంబంలోని నాగరాజు, దమయంతి గాయపడ్డారు. మృతుడి భార్య శివకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై పి.నాగరాజు కేసు నమోదు చేయగా, సీఐ ఎన్‌.వెంకటనారాయణ దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-26T09:20:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising