కాల్వలపై అడ్డుకట్టలను తొలగించండి
ABN, First Publish Date - 2020-09-26T09:05:13+05:30
మచిలీపట్నం నేషనల్ హైవే నిర్మాణ పనుల్లో భాగంగా సాగు నీటి కాల్వలపై అడ్డంగా ఉన్న క్రాస్బండ్స్ వంటి అడ్డుకట్టలను వెంటనే తొలగిం
విజయవాడ సిటీ: మచిలీపట్నం నేషనల్ హైవే నిర్మాణ పనుల్లో భాగంగా సాగు నీటి కాల్వలపై అడ్డంగా ఉన్న క్రాస్బండ్స్ వంటి అడ్డుకట్టలను వెంటనే తొలగిం చాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. రైతుల పడుతున్న ఇబ్బందులపై సంబంధిత అఽధికారులతో కలెక్టర్ తన క్యాంపు కార్యాల యంలో శుక్రవారం సమీక్షించారు.
విజయవాడ- మచిలీపట్నం ఎన్హెచ్ 65 పెనమలూరు, కంకిపాడు, పెనమలూరు, గోశాల, ఈడ్పుగల్లు, జాతీ య రహదారి 216కు సంబంధించి లక్ష్మీపురం, హుసేన్సాగర్, మోపిదేవి భూసే కరణ, గుణదల ఆర్వోబీ అంశాలపై సమీక్షించారు. బెంజ్సర్కిల్ రెండవ ప్లైవోవర్ నిర్మాణ సందర్భంగా మొక్కలను తొలగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
Updated Date - 2020-09-26T09:05:13+05:30 IST