ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుద్దా వెంకన్నకు దేవినేని ఉమ, టీడీపీ నేతల పరామర్శ

ABN, First Publish Date - 2020-03-13T10:45:59+05:30

మాచెర్ల ఘటనలో గాయాలపాలైన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను గురువారం రాత్రి మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పలువురు టీడీపీ నాయకులు పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : మాచెర్ల ఘటనలో గాయాలపాలైన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను గురువారం రాత్రి మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పలువురు టీడీపీ నాయకులు పరామర్శించారు. బుద్దా వెంకన్న ఇంటికి వెళ్లిన టీడీపీ నాయకులకు మాచెర్లలో తమపై జరిగిన దాడి గురించి వెంకన్న వారికి వివరించారు. టీడీపీ నాయకులు ఉమ్మడి వెంకటేశ్వరరావు, సాధార బోయిన ఏడుకొండలు, దేవరాజు, అంగడిమణి కిషోర్‌, కర్రీ కిరణ్‌ కుమార్‌, వికాస్‌ జైన్‌, కొప్పుల గంగాధర్‌రెడ్డి, ఈగల సాంబ, మల్లిబాబులు తదితరులు బుద్దాను పరామర్శించిన వారిలో ఉన్నారు. 

                                                       

                                    

Updated Date - 2020-03-13T10:45:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising