ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడిరైతుల సంక్షేమానికి కృషి

ABN, First Publish Date - 2020-12-27T05:47:43+05:30

పాడిరైతుల సంక్షేమానికి కృషి

పాడి రైతులకు బోనస్‌ చెక్కులు అందజేస్తున్న చలసాని ఆంజనేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువూరు, డిసెంబరు 26: పాడిరైతుల సంక్షేమం కోసం కృష్ణా మిల్క్‌ యూనియన్‌ కృషి చేస్తోందని, యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు. శనివారం లక్ష్మీపురంలోని పాలశీతల కేంద్రం వద్ద పాడిరైతులకు బోనస్‌ చెక్కులను ఆయన అందజేశారు. సుమంగళి, కృష్ణా క్షీరబంధు, విద్యా దీవెన పథకాలను, సబ్సిడీపై అందజేస్తున్న మందులు, దాణా, మినరల్‌ మిక్చర్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మిల్క్‌ యూనియన్‌ ఎండీ ఈశ్వరబాబు, జీఎం అనిల్‌కుమార్‌, ఉదయ్‌కిరణ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-12-27T05:47:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising