ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయండి : వడ్డే

ABN, First Publish Date - 2020-12-06T06:03:40+05:30

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్‌ ప్రవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ అఖిలభారత్‌ రైతు పోరాట సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఈనెల 8న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు ఆల్‌ ఇండియా కిసాన్‌ కో- ఆర్డ్డినేషన్‌ కమిటీ ఏపీ చైర్మన్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ సిటీ : రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్‌ ప్రవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ అఖిలభారత్‌ రైతు పోరాట సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఈనెల 8న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు ఆల్‌ ఇండియా కిసాన్‌ కో- ఆర్డ్డినేషన్‌ కమిటీ ఏపీ చైర్మన్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు. గాంధీనగర్‌లోని ప్రెస్‌ క్లబ్‌లో శనివారం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజాసంఘాలు ఈ బంద్‌లో భాగస్వాములు కా వాలని విజ్ఞప్తి చేశారు. రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఎర్నేని నాగేందర్‌, ఏపీ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై.కేశవ రావు, సూర్యనారాయణ ఏపీ కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఏపీ రైతుసంఘం రాష్ట్ర సహాయకార్యదర్శి ఎం.యల్లామందారావు, రైతుకూలీ సంఘం రాష్ట్ర నాయకుడు వీరబాబు, ఏపీ కిసాన్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు డి.హరనాథ్‌, రైతుకూలీ సంఘం నాయకుడు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T06:03:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising