ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ బియ్యం తరలింపు నిందితుల అరెస్టు

ABN, First Publish Date - 2020-10-20T07:29:23+05:30

రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకుంటున్నట్లు గుడివాడ డీఎస్పీ సత్యానందం అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడివాడ రూరల్‌ :  రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకుంటున్నట్లు గుడివాడ డీఎస్పీ సత్యానందం అన్నారు.  నంది వాడ మండలం పుట్టగుంట బ్రిడ్జి వద్ద  17వ తేదీన  లారీలో అక్రమంగా తరలిస్తున్న 427 బస్తాల బియ్యాన్ని నందివాడ పోలీసులు స్వాధీనం చేసుకోగా, ఈ కేసులో నిందితులైన లారీ డ్రైవర్‌ సోమరౌతు చంద్రశేఖర్‌, లారీ క్లీనర్‌ సూరపూడి సురేష్‌, లారీ ఓనర్‌ ఎ.శేషగిరిరావు, జె.కోటేశ్వరరావు, నిరంజనరావు, జి.నాగేశ్వ రరావు, కె.రజనీ కుమార్‌ సోమవారం అరెస్టు చేశా మన్నారు.  నిందితులను గుడివాడ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లు మీడియాకు చూపించారు. 

 

Updated Date - 2020-10-20T07:29:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising