ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ తుగ్లక్‌ చర్యను ఖండించాలి

ABN, First Publish Date - 2020-10-23T10:00:55+05:30

అమరావతి రాజధానిని కాదని మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌ తుగ్లక్‌ చర్యను పార్టీ రహితంగా అందరూ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు


మచిలీపట్నం టౌన్‌: అమరావతి రాజధానిని కాదని మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌ తుగ్లక్‌ చర్యను పార్టీ రహితంగా అందరూ ఖండించాలని ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. గురువారం మచిలీపట్నంలో తన కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో అర్జునుడు మాట్లాడారు. శంకుస్థాపన జరిగి నేటికి ఐదేళ్లు పూర్తయిందని, అయితే వైసీపీ పాలనలో అమరావతిపై తగిన శ్రద్ధ చూపలేదన్నారు.

Updated Date - 2020-10-23T10:00:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising