ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో వర్షాలు...రైతుల ఆందోళన

ABN, First Publish Date - 2020-11-26T13:56:54+05:30

నివర్ తుపాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నివర్ తుపాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వాతావరణంలోని మార్పులు, అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు రైతాంగం దెబ్బతిన్నది. ఈ ఏడాది దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉంది. ఎకరాకు 15 నుంచి 25 బస్తాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. ఈ క్రమంలో మళ్లీ వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-11-26T13:56:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising