ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు రాజధానులతో అన్యాయం

ABN, First Publish Date - 2020-07-10T09:46:43+05:30

‘అమరావతిని కొనసాగిస్తామని చెప్పారు. మధ్యలో మడమ తిప్పి మూడు రాజధానులు తీసుకొచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

205వ రోజు ఆందోళనల్లో రైతుల ఆవేదన


తుళ్లూరు, జూలై 9 : ‘అమరావతిని కొనసాగిస్తామని చెప్పారు. మధ్యలో మడమ తిప్పి మూడు రాజధానులు తీసుకొచ్చారు. భూములు త్యాగం చేసిన రైతులకు అన్యాయం చేశారు.’ అని రాజధాని రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు గురువారానికి 205వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా సీఎం జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని, అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. రాజధానిలో భూమిలేని నిరుపేదలకు ఇస్తున్న అమరావతి జీవన భృతి పింఛన్‌ను రూ.5వేలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన జగన్‌ పదవి చేపట్టాక ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. 

Updated Date - 2020-07-10T09:46:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising