ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని రైతుల దీక్షా శిబిరాల వద్ద ఉద్రిక్తత

ABN, First Publish Date - 2020-12-04T19:19:19+05:30

రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన దీక్షా శిబిరాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన దీక్షా శిబిరాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రులు కొడాలి నాని, బొత్స దిష్టి బొమ్మల దగ్ధానికి రైతులు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, రైతులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇరువురి మధ్య తోపులాటలు జరిగాయి. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

Updated Date - 2020-12-04T19:19:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising