ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ మండలి చైర్మన్‌కు టీడీపీ శాసనమండలి సభ్యుల లేఖ

ABN, First Publish Date - 2020-11-27T14:51:03+05:30

శాసనమండలి శీతాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను, స్వల్పకాలిక చర్చకు అనుమతించాలంటూ ఏపీ శాసనమండలి చైర్మన్‌కు టీడీపీ శాసనమండలి సభ్యులు లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: శాసనమండలి శీతాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను,  స్వల్పకాలిక చర్చకు అనుమతించాలంటూ ఏపీ శాసనమండలి చైర్మన్‌కు టీడీపీ శాసనమండలి సభ్యులు లేఖ రాశారు. సభ్యుల హక్కలను కాపాడాలని శాసనమండలి చైర్మన్‌ను కోరారు. టీడీపీ శాసనమండలి సభ్యులు పర్చూరి అశోక్‌బాబు, బుద్దా వెంకన్న, మంతెన వెంకట సత్యనారాయణ రాజు ఈ లేఖను రాశారు. సభను సజావుగా జరిపేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కోవిడ్ పేరుతో ప్రశ్నోత్తరాల సమయం లేకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని నేతలు విమర్శించారు. ప్రజా సమస్యలను లేవదీసి ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రశ్నోత్తరాల సమయానికి అనుమతి ఇవ్వాలని టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-11-27T14:51:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising