ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉభయగోదావరి జిల్లాలో బహుజన భరోసా యాత్ర

ABN, First Publish Date - 2020-10-23T15:17:52+05:30

జై భీం ఆక్సిస్ జస్టిస్ ఆధ్వర్యంలో ఈరోజు ఉభయగోదావరి జిల్లాల్లో న్యాయవాది శ్రవణ్ కుమార్ నేతృత్వంలో దళిత బహుజన భరోసా యాత్ర నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జై భీం ఆక్సిస్ జస్టిస్ ఆధ్వర్యంలో ఈరోజు  ఉభయగోదావరి జిల్లాల్లో న్యాయవాది శ్రవణ్ కుమార్ నేతృత్వంలో దళిత బహుజన భరోసా యాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు పశ్చిమగోదావరి తేతలిలో కులవివక్షత గురి అవుతున్నవారికి జై భీం యాక్సిస్ జస్టిస్ భరోసా కల్పించనుంది. అలాగే మద్యాహ్నం 1 గంటకు తూర్పుగోదావరి సీతానగరంలో శిరోమండనం బాధితుడు వరప్రసాద్‌ను శ్రవణ్‌కుమార్ పరామర్శించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఏలేశ్వరంలో పోలీసుల వల్ల ఇబ్బందులు పడ్డ బాధితులను న్యాయవాది శ్రవణ్ పరామర్శించనున్నారు. 

Updated Date - 2020-10-23T15:17:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising