ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్దండరాయునిపాలెం వద్ద రైతుల శ్రమదానం..అడ్డుకున్న పోలీసులు

ABN, First Publish Date - 2020-10-21T17:48:40+05:30

రాజధాని అమరావతి శంకుస్థాపన చేసిన ప్రదేశం ఉద్దండరాయునిపాలెం వద్ద శ్రమదానంతో రైతులు శుభ్రం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని అమరావతి శంకుస్థాపన చేసిన ప్రదేశం ఉద్దండరాయునిపాలెం వద్ద శ్రమదానంతో రైతులు శుభ్రం చేస్తున్నారు. అమరావతికి శంకుస్థాపన చేసి రేపటికి 5 ఏళ్ళు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో రేపు శంకుస్థాపన ప్రాంతం వద్ద రైతులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా శ్రమదానం చేసి ఆ ప్రాంతాన్ని రైతులు శుభ్రం చేస్తున్నారు. కాగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో రాజధాని రైతులు భారీగా చేరుకుంటున్నారు. 



 

Updated Date - 2020-10-21T17:48:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising