ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవంబర్ 1న విజయవాడలో మహా ధర్నా: శైలజానాథ్‌

ABN, First Publish Date - 2020-10-20T00:13:45+05:30

నవంబర్ 1న విజయవాడలో మహా ధర్నా: శైలజానాథ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వరదలతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌ మండిపడ్డారు. అమరావతి, కోర్టు వంటి అంశాలను మంత్రుల భాషాప్రావీణ్యంతో పక్క దారి పట్టిస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మానస పుత్రుడన్నారు. వైసీపీకి బీజేపీ బ్రాంచ్ ఆఫీస్ అని పేర్కొన్నారు. ఈ నెల 31న రైతులకు మద్దతుగా జిల్లా కేంద్రాల్లో కిసాన్ దివస్ నిర్వహిస్తామని తెలిపారు. వెనుకబడిన వర్గాలపై దాడులకు నిరసనగా నవంబర్ 1న విజయవాడలో మహా ధర్నా చేపడతామన్నారు. 

Updated Date - 2020-10-20T00:13:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising