ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొన్న లారీ.. డ్రైవర్‌ దుర్మరణం

ABN, First Publish Date - 2020-11-27T06:06:15+05:30

రైల్వే బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొన్న లారీ.. డ్రైవర్‌ దుర్మరణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై నుంచి వేగంగా వచ్చిన మిక్సర్‌ లారీ రాజీవ్‌గాంధీ పార్కు వద్ద ఉన్న ఇనుప స్తంభాన్ని, రైల్వే బ్రిడ్జి పిల్లర్‌ను ఢీ కొట్టింది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో కేసీపీ ఫ్యాక్టరీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న జగ్గయ్యపేటకు చెందిన ఇస్సాక్‌ మృతి చెందాడు. డ్రైవర్‌ వేగంగా నడపడం, కనురెప్ప వాల్చడం ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఇస్సాక్‌ను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మరణించాడు. కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-11-27T06:06:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising