ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-12-15T06:15:47+05:30

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమాన్‌జంక్షన్‌, డిసెంబరు 14 : విజయవాడ రోడ్డులో ఆది వారం రాత్రి  జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా కందుకూరు మండలం లింగసముద్రానికి  చెందిన వాకా నరేష్‌ (35) మృతి చెందా డు. మృతుడు  మోటారు సైకిల్‌పై హనుమాన్‌జంక్షన్‌ నుంచి మంగళ గిరి వెళుతుండగా మోటారు సైకిల్‌ ఆదుపు తప్పి వేలేరు అడ్డరోడ్డు వద్ద  డివైడర్‌ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో నరేష్‌ మృతి చెందగా వెనుక కూర్చున్న అతని స్నేహితుడు మద్దిశెట్టి అనిల్‌కు స్వల్పగాయాలయ్యా యి. మృతుడితండ్రినరసింహారావు సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు జంక్షన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి నూజవీడు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.  

Updated Date - 2020-12-15T06:15:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising