ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డెక్కి 50 రోజులు

ABN, First Publish Date - 2020-05-13T09:24:22+05:30

కర్ఫ్యూలు విధించినా.. అల్లర్లు జరిగినా.. ఆంక్షలు అమ లు చేసేది 10-15 రోజులు మాత్రమే. అలజడులు రేగిన ప్రాంతంలో ఆంక్షలను విధిస్తారు పోలీసులు. ఈ విధులు ఆ రోజులకు మాత్రమే ఉంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసు చరిత్రలో తొలిసారి 


ఆంధ్రజ్యోతి - విజయవాడ :

కర్ఫ్యూలు విధించినా.. అల్లర్లు జరిగినా.. ఆంక్షలు అమ లు చేసేది 10-15 రోజులు మాత్రమే. అలజడులు రేగిన ప్రాంతంలో ఆంక్షలను విధిస్తారు పోలీసులు. ఈ విధులు ఆ రోజులకు మాత్రమే ఉంటాయి. ఇప్పుడున్న లాక్‌డౌన్‌ ప్రతి పోలీసు ఉద్యోగి జీవితంలో చిరస్థాయిలో గుర్తుండి పోతుంది. లాక్‌డౌన్‌ విధులు నిర్వర్తించడానికి ఖాకీలు రోడ్డెక్కి నేటికి 50 రోజులు పూర్తవుతుంది. విజయవాడ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 4వేల మంది సిబ్బంది ఉన్నారు. వాళ్లంతా రేయింబవళ్లు కరోనా లాక్‌డౌన్‌ విధుల్లో తలమునకలవుతున్నారు. వారాంతపు సెలవులను రద్దు చేశారు. మూడు షిఫ్టులను రెండింటికి కుదించారు. ఉప కమిషనర్లు, అదనపు ఉప కమిషనర్లు, సహాయక కమిషనర్లు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, హెచ్‌సీ, పీసీలు, హోంగార్డులకు లాక్‌డౌన్‌ విధులు తప్ప మరో పని లేదు. మరో కేసు దర్యాప్తుపై దృష్టి సారించే పరిస్థితి అంత కన్నా లేదు. బైక్‌లపై తిరుగుతూ గల్లీల్లో సంచారాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. సహచరులు కరోనాతో క్వారంటైన్‌కు వెళ్లినా మనోధైర్యంతో విధులను నిర్వర్తిస్తున్నారు. 

Updated Date - 2020-05-13T09:24:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising