ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైపాస్‌ అభివృద్ధికి రూ.17.50 కోట్లు

ABN, First Publish Date - 2020-08-20T10:57:33+05:30

గోతులమయంగా ఉన్న మచిలీపట్నం బైపాస్‌ అభివృద్ధికి రూ. 17.50 కోట్లు మంజూరయ్యాయని, పనులు వేగంగా పూర్తి చేయాలని ఆర్‌ అండ్‌ బీ ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌ : గోతులమయంగా ఉన్న మచిలీపట్నం బైపాస్‌ అభివృద్ధికి రూ. 17.50 కోట్లు మంజూరయ్యాయని,  పనులు వేగంగా పూర్తి చేయాలని ఆర్‌ అండ్‌ బీ ఈఈ ఎం.శ్రీనివాసరావును కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని చాంబర్‌లో బైపాస్‌ పనులపై కలెక్టర్‌ చర్చించారు. మూడుస్తంభాల సెంటర్‌ నుంచి పెడన రోడ్డు, నోబుల్‌ రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు.


వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. నాగాయలంక మండలం టి.కొత్తపాలెం నుంచి గుల్లలమోద వరకు ఇటీవల పర్యటించిన సమయంలో రోడ్డు దుస్థితిని ప్రజలు వివరించారని,  దీనిపై రూ.65 లక్షలతో అంచనా వేసి నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుం టున్నామన్నారు.

Updated Date - 2020-08-20T10:57:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising