నందిగామ-వీరులపాడు మండలాలకు రాకపోకలు నిలిపివేత
ABN, First Publish Date - 2020-08-15T21:52:03+05:30
నందిగామ-వీరులపాడు మండలాలకు రాకపోకలు నిలిపివేత
కృష్ణా: జిల్లాలోని నందిగామ మండలం కూడలి దామూలూరు వద్ద వైర, కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. నీటి ప్రవాహంతో నందిగామ-వీరులపాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కంచికచెర్ల మండలం కీసర వద్ద వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. 75 వేల క్యూసెక్కుల వరద నీరు కృష్ణా నదికి చేరింది.
Updated Date - 2020-08-15T21:52:03+05:30 IST