ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం..కలవరపడుతున్న భక్తులు

ABN, First Publish Date - 2020-09-17T16:40:46+05:30

జిల్లాలోని దేవాలయాలలో జరుగుతున్న విగ్రహాల ధ్వంసంతో భక్తులు కలవరపడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలోని దేవాలయాలలో జరుగుతున్న విగ్రహాల ధ్వంసంతో భక్తులు కలవరపడుతున్నారు. నిన్న దుర్గగుడి రథం సింహాలు మాయం, నిడమానూరు సాయిబాబు విగ్రహం ధ్వంసం మరువకముందే జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. వత్సవాయి మండలం మొక్కపేటలో పురాతనమైన కావీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో నంది చెవులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నంది విగ్రహం చెవులు ధ్వంసం విషయాన్ని ఆలయ అర్చకులు, సిబ్బంది పోలీసులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.  కాగా ఉద్దేశ్య పూర్వకంగానే గుడిలోకొచ్చి నంది విగ్రహం చెవులు ధ్వంసం చేసి ఉండవచ్చునని భక్తులు భావిస్తున్నారు. 

Updated Date - 2020-09-17T16:40:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising