ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు జిల్లాలో కృష్ణనది వరద ఉధృతి

ABN, First Publish Date - 2020-09-28T14:30:08+05:30

గుంటూరు జిల్లాలో కృష్ణనది వరద ఉదృతి కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలో కృష్ణనది వరద ఉదృతి కొనసాగుతోంది. అమరావతి మండలం, పెదమద్దూరు ప్రధాన రహదారిపై వరద ఉధృతి కొనసాగుతోంది. మునుగోడు-జూపూడి మధ్య మెయిన్‌రోడ్డుకు వరద నీరు తాకింది. అచ్చంపేట మండలం, తాడువాయి వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు నది పరివాహక ప్రాంతంలోని  పంటల్లోకి చేరింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


పల్లెపాలెంలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో అధికారులు తాడేపల్లి కరకట్ట ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కరకట్ట మీద ఉన్న చిగుర ఆశ్రమం విద్యార్థులను విజయవాడకు తరలించారు.

Updated Date - 2020-09-28T14:30:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising