ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా: నర్సుకు కరోనా...భయాందోళనలో ప్రజలు

ABN, First Publish Date - 2020-04-26T17:15:11+05:30

కృష్ణా: నర్సుకు కరోనా...భయాందోళనలో ప్రజలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలోని ఉంగటూరు మండలం తరిగొప్పలలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. మాచవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆమెను వెంటనే క్వారంటైన్‌కు తరలించారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. నర్సుకు కరోనా లక్షణలు ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన వైద్యారోగ్యశాఖ, పోలీస్‌, రెవెన్యూ అధికారులు... నర్సుతో కాంటాక్ట్‌లో ఉన్న వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. 

Updated Date - 2020-04-26T17:15:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising