ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణాజిల్లాలో విషాదం..చెరువులో పడి అన్నదమ్ములు మృతి

ABN, First Publish Date - 2020-05-31T17:25:18+05:30

జిల్లాలోని గుడివాడ మందపాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. తట్టివర్రు చెరువులో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలోని గుడివాడ మందపాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. తట్టివర్రు చెరువులో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. మృతులు..హర్ష (19), ప్రేమ్‌ (21) గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నాదమ్ములు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. 

Updated Date - 2020-05-31T17:25:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising