ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2020-09-14T16:54:44+05:30

జిల్లాలోని ఉంగుటూరు మండలం ఆత్కూరు పశువుల ఆసుపత్రి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలోని ఉంగుటూరు మండలం ఆత్కూరు పశువుల ఆసుపత్రి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు గత పదేళ్లుగా గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు గ్రామస్తులు వెల్లడించారు. సోమవారం తెల్లవారుజామున రోడ్డు పక్కన మృతిచెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆత్కూరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆత్కూరు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-09-14T16:54:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising