ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా: నడిరోడ్డుపై ప్రసవం...తల్లీబిడ్డ క్షేమం

ABN, First Publish Date - 2020-08-11T18:20:46+05:30

నడిరోడ్డుపైనే ఓ నిండుగర్భిణి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: నడిరోడ్డుపైనే ఓ నిండుగర్భిణి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన  కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. తిరువూరు పట్టణంలో 17 వార్డ్‌కి చెందిన నిండు గర్భిణికి నెలలు నిండటంతో ఆసుపత్రికి వెళ్లేందుకు బయలుదేరారు. అయితే 108 వచ్చే లోపే రోడ్‌పై నొప్పులు రావటంతో  ఈద్-గహ్‌కు వెళ్లే రోడ్డుపై ఆమె ప్రసవించింది. స్థానికుల సమాచారం మేరకు సకాలంలో వచ్చి ఏ.ఎన్.ఎంలు, ఆశా వర్కర్లు దగ్గరుండి ఆమెకు పురుడు పోయించడంతో ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు.

Updated Date - 2020-08-11T18:20:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising