ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వరంలో టీడీపీ వినూత్న నిరసన

ABN, First Publish Date - 2020-05-30T19:22:34+05:30

నెల్లూరు: స్థానిక వీఆర్సీ సెంటర్ వద్ద వైసీపీ ఏడాది పాలనని నిరసిస్తూ టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: స్థానిక వీఆర్సీ సెంటర్ వద్ద వైసీపీ ఏడాది పాలనని నిరసిస్తూ టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. చెవుల్లో పువ్వులు పెట్టుకుని నిరసనకు దిగారు. సీఎం జగన్ ప్రజలకిచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని, జనం చెవుల్లో పూలు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు.


Updated Date - 2020-05-30T19:22:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising