ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరలు పెంచితే జైలుకే: కొడాలి నాని

ABN, First Publish Date - 2020-03-23T18:35:18+05:30

గుడివాడ: ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని వ్యాపారస్తులు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడివాడ: ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని వ్యాపారస్తులు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. అలాంటి వ్యాపారులపై కేసులు నమోదు చేయడమే కాకుండా అవసరమైతే జైలుకు పంపుతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపునకు ప్రజలంతా సహకరిస్తే వారికి, దేశానికి మంచిదని కొడాలి నాని పేర్కొన్నారు.


పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదని జగన్ అదేశాలతో ఈనెల 29వ తేదీన రేషన్ సరకులు అందజేస్తామన్నారు. తెల్ల కార్డు కలిగిన వారికి ఉచితంగా రేషన్ సరకులతో పాటు కేజీ కందిపప్పు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. తెల్ల కార్డు కలిగిన పేద ప్రజలకు నిత్యావసర ఖర్చుల నిమిత్తం ఏప్రిల్ 4వ తేదీన వాలంటీర్లు ద్వారా ఇంటికి రూ.1000 పంపిణీ చేస్తామని మంత్రి కొడాలి తెలిపారు.

Updated Date - 2020-03-23T18:35:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising