ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలూరు ఘటనపై స్పందించిన కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-12-07T23:00:14+05:30

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి సోకి దాదాపు 300 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒకరు మృతి చెందారు. మిగిలిన వారందరికి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/అమరావతి: ఏలూరులో అంతుచిక్కని వ్యాధి సోకి దాదాపు 300 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒకరు మృతి చెందారు. మిగిలిన వారందరికి చికిత్స కొనసాగుతోంది. అసలు ఈ వ్యాధి ప్రబలడానికి గల కారణాలను తెలుసుకునేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై వ్యాధి సోకిన వారికి మెరుగైన వైద్యం అందిస్తోంది. ఇక  ఈ ఘటనపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. కేంద్రవైద్య బృందం ఏలూరుకు వెళ్తున్నట్లు తెలిపారు. ముగ్గురు అధికారులతో కూడిన బృందం అక్కడి పరిస్థితిని అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-07T23:00:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising