ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిరణ్‌ది ప్రభుత్వ హత్య: హర్షకుమార్‌

ABN, First Publish Date - 2020-07-27T08:27:23+05:30

చీరాలలో దళిత యువకుడు కిరణ్‌కుమార్‌ది ప్రభుత్వ హత్య అని మాజీ ఎంపీ హర్షకుమార్‌ ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలులో రౌండ్‌ టేబుల్‌ సమావేశం


చీరాల, జూలై 26: చీరాలలో దళిత యువకుడు కిరణ్‌కుమార్‌ది ప్రభుత్వ హత్య అని మాజీ ఎంపీ హర్షకుమార్‌ ధ్వజమెత్తారు. బాధిత కుటుంబానికి వెంటనే రూ. కోటి పరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లాకు వచ్చిన ఆయన కిరణ్‌కుమార్‌ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కిరణ్‌ కుటుంబానికి అన్ని ప్రజా, దళిత సంఘాలు, పార్టీలు అండగా నిలవాలని కోరారు. కాగా, ఇక్కడ కిర ణ్‌కుమార్‌ మృతి, సీతానగరం స్టేషన్లో శిరోముండనం, మరోచోట సామూహిక అత్యాచారం.. ఈ మూడు ఘటనలపై అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని హర్షకుమార్‌ తెలిపారు. అనంతరం రాష్ట్రంలో దళితులపై దాడులకు నిరసనగా ఒంగోలులో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలోనూ ఆయన మాట్లాడారు. 

Updated Date - 2020-07-27T08:27:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising