ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌కు పయ్యావుల కేశవ్‌ లేఖ

ABN, First Publish Date - 2020-03-30T00:42:33+05:30

సీఎం జగన్‌కు టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ లేఖ రాశారు. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు ప్రధాని మోదీ రూ.50 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించారని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌కు టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ లేఖ రాశారు. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు ప్రధాని మోదీ రూ.50 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించారని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాపించకుండా సేవలందిస్తున్న వారిని గుర్తించాలని, పోలీస్ సిబ్బంది, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా సిబ్బందికి.. బీమాను వర్తింపజేసేలా చూడాలని లేఖలో పయ్యావుల కేశవ్‌ కోరారు.

Updated Date - 2020-03-30T00:42:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising