ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సమయంలోనూ కావలిని వీడని రాజకీయాలు

ABN, First Publish Date - 2020-04-29T20:38:04+05:30

నెల్లూరు: కావలిలో కరోనా సమయంలోనూ రాజకీయాలు వీడటం లేదు. పట్టణ నడిబొడ్డులో బీజేపీ నేతకి చెందిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: కావలిలో కరోనా సమయంలోనూ రాజకీయాలు వీడటం లేదు. పట్టణ నడిబొడ్డులో ఉన్న బీజేపీ నేతకి చెందిన హోటల్‌ని క్వారంటైన్ సెంటర్‌గా మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఇళ్ల మధ్య క్వారంటైన్ సెంటర్ ఎలా ఏర్పాటు చేస్తారని వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని స్థానికులు నిలదీశారు. అయితే దానిని మారుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.


Updated Date - 2020-04-29T20:38:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising