ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

29న తుమ్మలచెరువు టోల్‌ప్లాజాను ముట్టడిస్తాం

ABN, First Publish Date - 2020-11-21T08:52:02+05:30

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు టోల్‌ప్లాజాను ఈ నెల 29న ముట్టడిస్తామని గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహే్‌షరెడ్డి ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ ఎంపీ అయోధ్య సంస్థపై ఎమ్మెల్యే కాసు ధ్వజం


గుంటూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు టోల్‌ప్లాజాను ఈ నెల 29న ముట్టడిస్తామని గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహే్‌షరెడ్డి ప్రకటించారు. ఈ ప్లాజా రాంకీ సంస్థ నిర్వాహకులు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి చెందింది కావటం విశేషం. హైదరాబాద్‌ సహా ప్రధాన నగరాలకు వెళ్లే ఈ రహదారి మరమ్మతులు నిర్వహించటంలో టోల్‌ప్లాజా నిర్వాహకులు (క్యూబ్‌ లిమిటెడ్‌) విఫలమయ్యారని మహే్‌షరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారి అధ్వానంగా తయారవటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 

Updated Date - 2020-11-21T08:52:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising