నేటికీ లభించని ఆరేళ్ల కార్తీక్ ఆచూకీ
ABN, First Publish Date - 2020-08-11T19:20:27+05:30
రాజమండ్రి: రావులపాలెం మండలం రావులపాడు వద్ద ఈనెల 5 న అదృశ్యమైన ఇద్దరు బాలురులో ఆరేళ్ల కార్తీక్ ఆచూకీ ఇప్పటి వరకూ లభించలేదు.
రాజమండ్రి: రావులపాలెం మండలం రావులపాడు వద్ద ఈనెల 5 న అదృశ్యమైన ఇద్దరు బాలురులో ఆరేళ్ల కార్తీక్ ఆచూకీ ఇప్పటి వరకూ లభించలేదు. కార్తీక్తో పాటు తప్పిపోయిన నాని మృతదేహం పంట కాలువలో లభ్యం కావటంతో కార్తీక్ కోసం పంట కాలువ వెంబడి కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఈనెల 5 వతేదీన రావులపాడులో ఇద్దరూ అదృశ్యమయ్యారు.
Updated Date - 2020-08-11T19:20:27+05:30 IST