ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరణం.. ఆమంచి వర్గీయుల ఘర్షణ.. ఉద్రిక్తత

ABN, First Publish Date - 2020-11-01T03:57:06+05:30

వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వర్గీయుల ఘర్షణ జరిగింది. కర్రలు, రాళ్లతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వర్గీయుల ఘర్షణ జరిగింది. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. 


కాగా కరణం బలరాం టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్లారు. అప్పటి నుంచి చీరాల నియోజకవర్గంలో కరణం వర్సెస్ ఆమంచిగా మారిపోయింది. ఇప్పటికే ఈ రెండు వర్గాలు పలుమార్లు దాడులకు దిగాయి. ఈ పంచాయితీ సీఎం జగన్ వద్దకు కూడా వెళ్లింది. అయినా సరే ఇలాంటివి జరుగుతున్నాయి. 

Updated Date - 2020-11-01T03:57:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising