ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పై ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-09-21T23:55:47+05:30

రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పై ఫిర్యాదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం:  కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి పై ఫిర్యాదు చేశారు. రాయదుర్గం ఎమ్మెల్యే , ఆయన మామ పాటిల్ హనుమంత రెడ్డి భూమిని కబ్జా చేశారని ఓ రైతు పిర్యాదు చేశాడు. సాగులో ఉన్న ఎనిమిది ఎకరాల భూమిని కబ్జా చేసారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కోర్టులో  అనుకూలంగా తీర్పు వచ్చినా దౌర్జన్యం చేస్తున్నారంటూ బాధితులు ఆరోపించారు. ఎమ్మెల్యే రామచంద్రారెడ్డికి  తాసిల్దార్, ఎస్ఐ వత్తాసు పలుకుతున్నారని, న్యాయం చేయాలంటూ కలెక్టర్ ఎస్పీలకు రైతు ఫిర్యాదు చేశాడు. 

Updated Date - 2020-09-21T23:55:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising