ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలస కార్మికుల విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన కన్నా

ABN, First Publish Date - 2020-05-17T19:36:57+05:30

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ఈ లేఖలో వలస కార్మికుల విషయాన్ని ప్రస్తావించారు. కార్మికుల విషయంలో ప్రభుత్వ వైఖరి సర్లేదని కన్నా తప్పుపట్టారు. కూలీల సమస్య పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం స్పందించడంలేదన్నారు. వలస కూలీలను స్వస్థలాలకు చేర్చడంలో నిర్దయగా వ్యవహరిస్తున్నారని కన్నా వ్యాఖ్యానించారు. అధికార యంత్రాంగం పత్తా లేకుండా పోయిందన్నారు. వలస కార్మికులకు న్యాయం చేయాలని.. హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. వలస కార్మికుల విషయంలో సీఎం జోక్యం చేసుకోవాలని లేఖలో కన్నా కోరారు.

Updated Date - 2020-05-17T19:36:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising