ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫార్మా సిటీ పేలుడు ఘటన దిగ్భ్రాంతి కలిగించింది : కన్నా

ABN, First Publish Date - 2020-07-14T17:47:07+05:30

విశాఖపట్నం ఫార్మా సిటీలో జరిగిన పేలుడు ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : విశాఖపట్నం ఫార్మా సిటీలో జరిగిన పేలుడు ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు బీజేపీ సంతాపం తెలియచేస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కన్నా డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం చేయించి, నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా.. పేలుడు ఘటనలో ఒకరు గుర్తు పట్టని స్థితిలో కాలిపోయి ఉండగా.. నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-07-14T17:47:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising