ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌ఈసీ రమేష్ కుమార్‌ తొలగింపుపై సీఈసీ, గవర్నర్‌కు కన్నా లేఖ

ABN, First Publish Date - 2020-04-11T03:05:03+05:30

ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్‌ తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి, ఏపీ గవర్నర్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్‌ తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి, ఏపీ గవర్నర్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారని రమేష్ కుమార్‌పై జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకున్నారని లేఖలో కన్నా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతీకారంతో తీసుకువచ్చిన ప్రతిపాదిత ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, ఈ అంశాన్ని పరిశీలించమని కోరారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని పరిరక్షించేలా చూడాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను తిరస్కరించాలని కోరినట్లు లేఖలో కన్నా పేర్కొన్నారు.

Updated Date - 2020-04-11T03:05:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising