ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేను రాసిన రాసిన లేఖలకు సమాధానం చెప్పాలి: కన్నా

ABN, First Publish Date - 2020-05-26T23:36:15+05:30

సింహాచలం భూములను కబ్జా చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని బీజేపీ నేత కన్నా లక్ష్మి నారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: సింహాచలం భూములను కబ్జా చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని బీజేపీ నేత కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. జీవో 888 తీసుకొచ్చి 2016 నాటి ప్రొసిడింగ్స్‌నే కొనసాగిస్తున్నారని చెప్పారు. టీడీపీ నిర్ణయాలపై రివర్స్ టెండర్స్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. నాలుగు అంశాలపై తాను రాసిన లేఖలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాలయాల భూములు విక్రయించమని స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. తమ డిమాండ్స్‌పై బ్రిటీష్ పుత్రులు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-26T23:36:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising