ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగ వ్యవస్థల్ని జగన్‌ ధ్వంసం చేస్తున్నాడు: కాల్వ

ABN, First Publish Date - 2020-05-27T01:34:41+05:30

రాజ్యాంగ వ్యవస్థల్ని జగన్‌ ధ్వంసం చేస్తున్నాడని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజ్యాంగ వ్యవస్థల్ని జగన్‌ ధ్వంసం చేస్తున్నాడని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. దళిత మేధావిని ఈ ప్రభుత్వం పిచ్చివాడిని చేసిందన్నారు. మాస్క్‌లు అడిగితే డా.సుధాకర్‌ను సస్పెండ్‌ చేశారని చెప్పారు. అలాగే రమేష్‌కుమార్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. నియంతృత్వ మనస్తత్వంతో జగన్‌ వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ అనేక తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పైశాచికత్వం రాజ్యమేలుతోందన్నారు. 

 

Updated Date - 2020-05-27T01:34:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising