ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కలికిరి ఏఎస్ఐ

ABN, First Publish Date - 2020-09-21T19:39:19+05:30

తిరుపతి: పది వేలు లంచం తీసుకుంటూ కలికిరి ఎఎస్ఐ వి.దామోదర్.. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: పది వేలు లంచం తీసుకుంటూ కలికిరి ఎఎస్ఐ వి.దామోదర్.. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వరకట్న వేధింపుల కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు ఏఎస్ఐ దామోదర్ పది వేలు లంచం డిమాండ్ చేశారు. కలికిరి పోలీస్ స్టేషన్‌లో లంచం తీసుకున్న వెంటనే ఏసీబీ డిఎస్పీ అల్లాబక్షు దాడి చేసి పట్టుకున్నారు. 


Updated Date - 2020-09-21T19:39:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising