ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2020-08-30T22:22:14+05:30

కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. ఆయన హోం ఐసోలేషన్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇడుపులపాయ: కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి సందర్భంగా సీఎం జగన్ 1,2 తేదీల్లో ఇడుపులపాయలో పర్యటించనున్నారు. సీఎంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశమున్న వైఎస్ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ముందు జాగ్రత్తగా కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందిగా ఎంపీ అవినాష్‌రెడ్డి సూచించారు. ఇదిలా ఉంటే.. శనివారం నాడు వైఎస్ అవినాష్ రెడ్డి పార్టీ ఆఫీస్‌లో పలువురిని కలుసుకున్నారు. ఎంపీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారంతా టెస్టులు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. 

Updated Date - 2020-08-30T22:22:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising