ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదినిమ్మాయపల్లె డ్యాం వద్ద యువకుడు గల్లంతు

ABN, First Publish Date - 2020-08-12T11:18:04+05:30

మండల పరిధిలోని ఆదినిమ్మాయపల్లె డ్యాం వద్ద యువకుడు గల్లంతైనట్లు ఏఎ్‌సఐ మోహన్‌రావు తెలిపారు. పోలీసులు ఇచ్చిన సమాచారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వల్లూరు, ఆగస్టు 11 : మండల పరిధిలోని ఆదినిమ్మాయపల్లె డ్యాం వద్ద యువకుడు గల్లంతైనట్లు ఏఎ్‌సఐ మోహన్‌రావు తెలిపారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కమలాపురానికి చెందిన రెడ్డయ్య (16) తన స్నేహితులతో కలిసి ఆదినిమ్మాయపల్లె వద్దకు సరదాగా గడపడానికి వచ్చి నీటిలో దిగి గల్లంతయ్యాడు.


స్థానిక గజ ఈతగాళ్లతో నీటిలో వెతికించామని, చీకటి పడడంతో ఇబ్బంది రావడంతో బయటికి వచ్చినట్లు తెలిపారు. బుధవారం ఉదయం గల్లంతైన యువకుడి కోసం వెదుకుతామని తెలిపారు.

Updated Date - 2020-08-12T11:18:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising