ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈతకెళ్లి యువకుడి మృతి

ABN, First Publish Date - 2020-12-18T05:06:15+05:30

రెడ్డివారిపల్లె పంచాయితీ పరిధిలోని గుర్రప్పపాళెం గిరిజన కాలనీకి చెందిన తుపాకుల పెంచలయ్య(20) అనే యువకుడు ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.

పెంచలయ్య మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వేకోడూరు రూరల్‌, డిసెంబరు, 17:  రెడ్డివారిపల్లె పంచాయితీ పరిధిలోని గుర్రప్పపాళెం గిరిజన కాలనీకి చెందిన తుపాకుల పెంచలయ్య(20) అనే యువకుడు ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. అధికారుల వివరాల మేరకు... గుర్రప్పపాళెంకు చెందిన కొంత మంది యువకులు సరదాగా ఈత కోసం గుంజననదికి వెళ్లారు. ఈత ఆడు తుండగా పెంచలయ్య ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు నది వద్దకు చేరుకుని బోరున విలపించారు. సంఘటన గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, తహసీల్దార్‌ శిరీషా, ఆర్‌ఐ సుశీల్‌కుమార్‌ తదితరులు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Updated Date - 2020-12-18T05:06:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising