ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ దౌర్జన్యానికి టీడీపీ కార్యకర్త బలి

ABN, First Publish Date - 2020-08-20T11:51:28+05:30

కాశినాయన మండలం నరసాపురంలో బీసీ కులానికి చెందిన గుర్రప్ప అనే వ్యక్తి వైసీపీ నాయకులు, కార్యకర్తలు మూడురోజుల క్రితం ఇంటిలోకి వెళ్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు, ఆగస్టు 19 : కాశినాయన మండలం నరసాపురంలో బీసీ కులానికి చెందిన గుర్రప్ప అనే వ్యక్తి వైసీపీ నాయకులు, కార్యకర్తలు మూడురోజుల క్రితం ఇంటిలోకి వెళ్లి కర్రలతో దాడి చేయడంతో చికిత్స పొందుతూ బుఽధవారం మృతి చెందాడని బద్వేలు నియోజకవర్గ టీడీపీ నేత డాక్టర్‌ ఓబులాపురం రాజశేఖర్‌ అన్నారు. అతడి మృతికి కారకులైన వైసీపీ నాయకులను తక్ష ణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో వారి కుటుంబానికి టీడీపీ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు. దాడి చేసిన వైసీపీ నాయకులపై ఫిర్యాదు చేసినా కలసపాడు పోలీసులు కేసు తీసుకోకపోవడం దారుణమైన విషయమన్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదన్నారు. గురప్ప విషయంలో న్యాయం జరిగే వరకూ టీడీపీ పోరాడుతుందని అన్నారు. 

Updated Date - 2020-08-20T11:51:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising