ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు రాజధానులపై వైసీపీ శ్రేణుల సంబరాలు

ABN, First Publish Date - 2020-08-02T11:14:52+05:30

మూడు రాజధానులపై వైసీపీ శ్రేణుల సంబరాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వేకోడూరు, ఆగస్టు, 1: మూడు రాజధానులపై వైసీపీ శ్రేణులు శనివారం రైల్వేకోడూరు పట్టణం లోని టోల్గేట్‌ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వద్ద సంబరాలు జరుపుకున్నారు. మొదటి గా వైఎస్‌ విగ్రహాం కు పాలాభిషేకం చేశారు. అనంతరం అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తీపి పదార్థాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నేత, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌రెడ్డి, రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మందల నాగేంద్ర, పట్టణ అధ్యక్షుడు సీహెచ్‌ రమే్‌షబాబు, అనంతరాజుపేట ఎంపీటీసీ సభ్యులు బండారు మల్లికార్జున, ట్రేడ్‌ యూనియన్‌ కన్వీనర్‌ కొప్పల శంకరయ్య, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు మారెళ్ల రాజేశ్వరి, సీనియర్‌ నేతలు చెన్నంశెట్టి చలపతి (సీసీ), నందా బాలసుబ్రమణ్యం, రజని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-02T11:14:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising