ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

ABN, First Publish Date - 2020-09-25T11:20:57+05:30

డీఎస్సీ 2018 రెండో ఫేజ్‌లో ఎంపికైన ఎస్‌జీటీ తెలుగు అభ్యర్థులకు గురువారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రశాంతంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

14 మంది హాజరు


కడప (ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 24: డీఎస్సీ 2018 రెండో ఫేజ్‌లో ఎంపికైన ఎస్‌జీటీ తెలుగు అభ్యర్థులకు గురువారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రశాంతంగా జరిగింది. ఈ వెరిఫికేషన్‌ ప్రక్రియకు జిల్లా వ్యాప్తంగా 18 మంది హాజరు కావాల్సి ఉండగా 14 మంది అభ్యర్థులు మాత్రమే వచ్చారు. ఐదుగురు అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం కౌన్సెలింగ్‌ ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారి శైలజ తెలిపారు. అభ్యర్థులు పది పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతో హాజరు కావాలన్నారు. కౌన్సెలింగ్‌ అనంతరం వారికి శుక్రవారమే నియామక పత్రాలు అందిస్తామని తెలిపారు.

Updated Date - 2020-09-25T11:20:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising